నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటివారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనేలేదు.
Chennur BRSV | రాష్ట్ర బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెన్నూర్ బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు నాయబ్ ఖాన్ ఆరోపించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.
రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి తీరని అన్యాయం జరిగిందని, పునఃసమీక్షించి వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి చేనేతలను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్�
Budget Copies Burnt | రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయమే జరిగింది. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించకపోవడం నిరాశే మిగిల్చింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్
“ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తా..” ఇది రేవంత్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించి చేసిన ప్రకటన.
మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్ల�
తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ (ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వీ ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సవతితల్లి ప్రేమ కనబర్చుతోందని, వైద్యంపై నిధుల కోత పె�
2025-26 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీలో సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్క�
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 10-12శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసు చేసింది. నిరుడు బడ్జెట్లో 7.4శాతం మాత్రమే కేటాయించారని, ఈ సారి గణనీయంగా పెంచాలని, విద్యకు కేటాయింపులు పెంచితే�
‘తెలంగాణ సంసారం అప్పుల పాలైంది. ఈ అప్పుల సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ వస్తున్నా’.. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. అయితే, ముఖ్యమంత్రి తాను చెప్పినట్టు అప్పుల నుంచి తెలంగాణను తెరి�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవటం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నది.