రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటు ప్రక్రియను సర్కార్ ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ స్కూల్ను నెలకొల్పనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో జేఎన్టీయూపై సవితి తల్లి ప్రేమ చూపించిందని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ (జేపీఎఫ్) జవ్వాజి దిలీప్, రాహుల్ విమర్శించారు.
మాయ మాటలు, తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కొనసాగిందని ప్రజలంతా మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా నిధుల కేటాయింపు ఉందని అంటున్నారు.
అక్షరాలా 3,24,234 కోట్లతో కాంగ్రెస్ సర్కారు శుక్రవారం శాననసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా బడాయిల బడ్జెట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు స
రాష్ట్ర బడ్జెట్ పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. సబ్సిడీలకు సంబంధించి ఇప్పటికే రూ.3,500 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలకు రూ.1,835 క
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
Dasoju Sravan | రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయించి, అధిక అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోందని బీఆర్ఎస్ శ్రీమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటివారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనేలేదు.
Chennur BRSV | రాష్ట్ర బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెన్నూర్ బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు నాయబ్ ఖాన్ ఆరోపించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.