Telangana Budget | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి (Finance Minister) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశప�
రాష్ట్ర బడ్జెట్పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ర్టానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్కపైసా కూడా విదిల్చలేదు.
Telanga Assembly | తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్
రాష్ట్ర శాసనసభా సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలపనున్నది.
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భవానీపురం- కాచవరం వరకు రూ.16 కోట్ల ని�
రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే రామకృష్ణారావు రూపొందించినన్నిసార్లు ర�
రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్ర�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇ�
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్కు బదులు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై