రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగ�
రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణచౌక్లో ముఖ్యమంత్రి కేసీ�
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
Budget 2023-24 | రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, శాసనమండలిలో ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర బడ్జెట్ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నదా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
తెలంగాణలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం రాజకీయాలకు అతీతంగా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రజల మనసు గెలుచుకొనేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమగ్రాభ