‘ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నమ్మి నానపోస్తే పుచ్చిబుర్రలైనట్టుంది. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్లో అభయహస్తం శూన్యహస్తంగా మారింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో 2024-2025 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల లెక్కచెప్పారు. అయితే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వల�
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గ
KTR | రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జ�
Telangana Budget | రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. బడ్జెట్ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేమీ లేదని ఆయన విమర్శించారు. బ
Telangana Budget | ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది.. స్థానికంగాను, విదేశాల్లోనూ సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన ప్రపంచస్థాయి నైప�
Telangana Budget | ఆరోగ్య శ్రీ పథకం పరిధిని మరింత విస్తరించామని, ఈ పథకం పరిధిలోకి కొత్తగా 163 వ్యాధులను తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన స
Telangana Budget | ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు మంజూరు చేశామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు.
Telangana Budget | తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్ట
Telangana Budget | రాష్ట్రంలో భూమిలేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి వ