కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �
Minister Jagadish Reddy | సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని అందుకు ఎస్ఆర్ఎస్పీ నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
SRSP | తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా పేర్కొంటున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ. 1999.56 కోట్లతో చేపట్టిన
సుప్రీం కోర్టు తీర్పు మేరకు మహారాష్ట్ర ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఎస్సారెస్పీలోకి నీటిని విడుదల చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్టు గేట్లను పైకెత్తారు. శ్ర�
Babli Project | సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(Babli Project )గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(SRSP)కు నీటిని విడుదల చేసింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును అసోం రాష్ర్టానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల బృందం గురువారం సందర్శించింది. బృందంలో ధీరాజ్ సాకియా, డైరెక్టర్లు సయ్యద్ ముహిబర్, నహబయన్, కార్యదర్శి అరూప్కుమార్, ఈఈ గో�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
ఇన్ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులు 25వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల మెండోరా/పుల్కల్, జూలై 10: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిజామాబాద్ జిల్ల�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది.
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా