SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�
SRSP | నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 52,548 క్యూసెక్కులు ఉండగా, ఔ
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి క�
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా వానలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్న�
SRSP | లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపును అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. సరిపడా వానలు కురవని నేపథ్యం లో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజ�
SRSP | పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జూలై ఏడో తారీఖున మొదలైన కాళేశ్వరం జలాల ఎత్తిపోత తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. SRSP ప్రాజె�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్నది. మూడేండ్లుగా ప్రాజెక్టులోకి జూలై పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారింది. ఈ ఏడా�
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. తన దిశను మార్చుకొని ఎస్సారెస్పీ వైపు పరవళ్లు ప్రాజెక్టుకు చేరువగా వెళ్లింది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారుల న�