హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్�
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
ఇన్ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులు 25వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల మెండోరా/పుల్కల్, జూలై 10: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిజామాబాద్ జిల్ల�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది.
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా
కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గుములాపూర్ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘జలహితం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ�
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ రాము తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి వరద గేట్లు మూసివేసి దిగువకు నీటివిడుదలను నిలిపివేశామని తెలిపా
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
2,07,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తున్నది. ఆదివారం ఎగువ నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద రాగా 33 వరద గేట్లతో 1,99,680 క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. ప్రాజ
మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
జూరాలకు కొనసాగుతున్న ప్రవాహంమెండోరా, అక్టోబర్ 1 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పడుతున్నది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 2,81,305 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు 33 వరద గేట్ల ద్వారా దిగు
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�