కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గుములాపూర్ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘జలహితం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ�
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ రాము తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి వరద గేట్లు మూసివేసి దిగువకు నీటివిడుదలను నిలిపివేశామని తెలిపా
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
2,07,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తున్నది. ఆదివారం ఎగువ నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద రాగా 33 వరద గేట్లతో 1,99,680 క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. ప్రాజ
మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
జూరాలకు కొనసాగుతున్న ప్రవాహంమెండోరా, అక్టోబర్ 1 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద తగ్గుముఖం పడుతున్నది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 2,81,305 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు 33 వరద గేట్ల ద్వారా దిగు
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�
శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్ల�
శ్రీరాంసాగర్కు భారీగా వరద.. 16గేట్ల ద్వారా నీటి విడుదల | నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో
2,49,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలానికి 73,801 క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు గురువారం ఎగువ నుంచి 2,94,550 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్న�
వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు ఎస్సారెస్పీలో 24 గేట్లు ఎత్తివేత పరవళ్లు తొక్కుతున్న మానేరు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్ల�
Sri Ramsagar Dam | శ్రీరాంసాగర్కు పోటెత్తుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస
రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వర ద పెరిగింది. ప్రస్తుతం ప్రా
హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,5