దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) దయనీయ స్థితికి చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.449 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి 23 టీఎంసీల నీరు ఉన్నది.
తెలంగాణలోని వేల కుటుంబాలకు ఆధారం.. 18 లక్షలకు పైగా ఎకరాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్ ఎండిపోయింది. కేవలం 1056.30 అడుగుల (6.39 టీఎంసీలు) నీటిమట్టంతో ఎస్సారెస్పీ మైదానాన్ని తలపిస్తున్నది. ప్రాజెక్టులో పూడిక పేర�
స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. మలిదశ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే నిలిచి విజయతీరాలకు చేర్చిన ఘనతలో ఈ ప్రాంతం చూపిన స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం చరిత్రలో నిలిచింది. తె
కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ�
Suryapeta | ఎస్సారెస్పీ నీళ్లు రాక తమ పొలాలు ఎండిపోతున్నాయని కడుపుమండిన రైతులు రోడ్డెక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కోట పహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
వరద కాలువకు కేటాయింపు కన్నా ఎక్కువగా నీరు వదలొద్దని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు డ్యామ్ వరకు గల ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన�
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ఎల్ఎండీకి నీటి విడుదలను వెంటనే ఆపాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారులకు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి కొద్దిరోజులుగా
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను చెప్పులతో కొడతారా? అని మంత్రులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వరదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది.
SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�