Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధాన�
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మన్యన్ తన సతీమణి సరస్వతితో కలిసి దర్శించుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జ�
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చారు. మంగళవారం చెన్నైకి చెందిన భాగ్యలక్ష్మి దంపతులు ఈవ
Accident in Srisailam | దైవ దర్శనానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైంది. ఈ విషాద ఘటన శ్రీశైలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల
నేడు శ్రీశైలం నుంచి సాగర్కు తిరుగు ప్రయాణం నందికొండ, నవంబర్ 29: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. నందికొండ హిల్కాలనీ లాంచీ స్టేషన్లో ట
Srisailam | నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ నందికొండ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి లాంచీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరె�
Lanchi service | చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు వీక్షించాలని ఉందా.. అయితే ప్రయాణానికి సిద్ధమవండి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన
శ్రీశైలం నవంబర్ 27 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం త
Suicide | శ్రీశైలంలో హైదరాబాద్కు చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మౌనికారెడ్డి (25) అనే యువతి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో పురుగుల మందు తాగింది.
Srisailam Temple | జ్యోతిర్లింగక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. శనివారం