శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల దేవస్థానం ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు నిర్వహించాల్సిన కైంకర్యాలకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ నెల 30 నుంచి ఏప�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్య
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్ర
నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీ�
శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వ
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �
శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పీహెచ్-2 పంప్ మోడ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం విద్యుత్సౌధ డైరెక్టర్ వెంకటరాజం, జలసౌధ (ఈఎన్సీ) ఉన్నతా�
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన స�
CJI NV Ramana | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) శ్రీశైలం మల్లికార్జునస్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న సీజేఐ రమణ..
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శనివారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాట�
శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో...