అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పలు దేవాలయాలు, పబ్లిక్ పార్కుల్�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమంగళాలను తోలగించి భోగభాగ్యలను అందించే భోగి మంటలతో సాంప్రదాయ ఘట్టంతో శుక్రవారం తెల్లవారుజాము నుండి
Srisailam | భారతీయ సనాతన హిందూ ధర్మ ఆచార సాంప్రదాయాలు ఎంతో విలువైనవని.. వీటిని పసితనం నుండే చిన్నారులకు అలవాటు చేయాలని ఈవో లవన్న సూచించారు. శుక్రవారం భోగిపండుగ సందర్బంగా ఆలయ
World Book of Record for Srisaila Vasavi satram | శ్రీశైల మహాక్షేత్రంలోని వాసవీసత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సుమారు 60 సంవత్సరాల కిందట భక్తులకు వసతి అన్నదానం సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో మూర్తి వెంకటేశ్వర్లు స్థాపించిన సత్రా�
SBI chairman | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్ కారా దినేష్ కుమార్ తన కుటుంబంతో సహా దర్శించుకున్నారు
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వామివారి గర్బాలయ దర్శనాల సమయం పెంచాలని వివిధ ప్రాంతాల భక్తులు వినతి చేసినట్లు
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధాన�
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మన్యన్ తన సతీమణి సరస్వతితో కలిసి దర్శించుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జ�
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.