శ్రీశైలం : శివన్నామస్మరణతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మార్మోగింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల న
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశమవనుంది. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది. శివసేవకులు ఉభయ దేవాలయాలతో ప�
కిలోమీటర్ పొడవున నాలుగు లేన్ల నిర్మాణం పైన వాహనాలకు, కింద పర్యాటకులకు.. పర్యాటకుల కోసం గ్లాస్ వంతెన కూడా రూ.800 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం బ్యాక్ వాటర్�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మహోత్సవాలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో అధిక ధరలతో జరుగుతున్న విక్రయాలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం సాయంత్రం ఏడు ముఖ�
శ్రీశైలం : పోలీసుల పహారాలో శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నది. ప్రభోత్సవం, నంది వాహన సేవ సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులతోపాటు దేవస్థానం సెక్యూరిటీ �
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా
ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
Srisailam | శ్రీశైలంలోని (Srisailam) శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.