శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో మహోత్సవాలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో అధిక ధరలతో జరుగుతున్న విక్రయాలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం సాయంత్రం ఏడు ముఖ�
శ్రీశైలం : పోలీసుల పహారాలో శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నది. ప్రభోత్సవం, నంది వాహన సేవ సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులతోపాటు దేవస్థానం సెక్యూరిటీ �
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా
ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
Srisailam | శ్రీశైలంలోని (Srisailam) శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల దేవస్థానం ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు నిర్వహించాల్సిన కైంకర్యాలకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ నెల 30 నుంచి ఏప�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్య
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్ర
నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీ�
శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వ
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �