Srisailam | శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశానికి 3,50,341 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది.
నందికొండ/శ్రీశైలం/అయిజ/మదనాపురం, సెప్టెంబర్ 6: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం 1,18,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ఎన�
శ్రీశైలం : కృష్ణా నదిపై ఉన్న జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,06,205 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. జలాశయం మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం �
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువ నుంచి సాగర్లోకి 63,221 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,97,372 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు గురువారం మూడు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా తగ్గిస్తూ మధ్యాహ్నం
Nagarjuna Sagar | కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి జూరాల జలాశయానికి 1,45,000 క్యూసెక్కుల వరద వస్తున్నది.
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �