కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బరాజ్లు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండిన అనంతరం నదిలో జలాలు పొంగితేనే వరద జలాలుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు.
28 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగదు రూపంలో రూ. 3 కోట్ల 69 లక్షల 67 �
శ్రీశైలంలో శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. ఈ ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వా�
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఇందులో హుండీల ద్వారా రూ.4,00,23,145 సొత్తు వచ్చింది. గత 34 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్ర ప్రధానాలయ ప్రాంగణంలోని ఉమామహేశ్వర ఆలయం వద్ద భక్తులు నేరుగా దర్శనం చేసుకునేందుకు ఉమామహేశ్వర వ్రతాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. కోవిడ్ కారణంగా గతం
శ్రీశైలం : శివన్నామస్మరణతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మార్మోగింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల న
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశమవనుంది. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల హుండీలను ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది. శివసేవకులు ఉభయ దేవాలయాలతో ప�
కిలోమీటర్ పొడవున నాలుగు లేన్ల నిర్మాణం పైన వాహనాలకు, కింద పర్యాటకులకు.. పర్యాటకుల కోసం గ్లాస్ వంతెన కూడా రూ.800 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం బ్యాక్ వాటర్�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో