మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు...
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీగిరులపై ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకునేందుకు తరలివచ్చిన వారిత�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆదివారం ఆది దంపతులు పుష్ప పల్లకీ సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలతో శ్రీగిరులు శివన్నామస్మర
తగిన ప్రొటోకాల్ రూపొందించాలి శ్రీశైలం ఎండీడీఎల్నూ సవరించాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆం�
శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్�
శ్రీశైలం : శ్రీశైలంలో రేపట్నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బ్రహ్
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా ఉత్తర దక�