Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద | కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు ద్వారా 75,947 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్�
Srisailam | శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ నిబంధనలు తప్పక పాటించాలని ఈవో లవన్న కోరారు. ఆధ్యాత్మికంగా ఉండే పవిత్రమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ తోటి యాత్రికులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు
శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. ఉత్
Srisailam | శ్రీశైలంలో గోకులంలో అష్టమి పూజలు | శ్రావణమాస బహుళ అష్టమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో గోకులాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. శ్రీ భ్రమర�
Srisailam Temple | శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపార్చన | మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవార ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవా�
Srisailam Temple | యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన | భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి ఆలయ ఈఓ లవన్న, బదిలీ ఈఓ కేఎస్ రామారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. దాత సహకారంతో ప్రస్తుతం ఉన్న యాగశాల వ�
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : శ్రీశైలం ఈఓ | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఇందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ.. అందుక�
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను నూతన ఈవో లవన్న శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్�
శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 30,595 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో 44,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు