భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధా�
Droupadi murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్ వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘనంగా
President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రసాద్’ స్కీమ్�
Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపా
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రమైంది. కార్తిక మాసంతోపాటు వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి రెండు గంటలు పట్టింది.
srisailam temple | భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి
sparsha darshans | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. అలాగే గర్భాలయంలో అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో