శ్రీశైలం : శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి గురువారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంక
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి విశేష పూజలు ని�
శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివ�
శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారలను దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న ఆయన
శ్రీశైలం : మల్లన్న భక్తురాలు మల్లమ్మ జయంతోత్సవాన్ని శ్రీశైలంలో ఘనంగా నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం ఉదయం గోశాల సమీపంలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం మ�
శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకలు వైభవంగా �
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రాభివృద్ధికి ఆలయ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పక సహకరించాలని ఆలయ ఈవో లవన్న కోరారు. శనివారం పరిపాలనా భవనంలో వ్యాపార సంఘంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురో�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో రుద్రమూర్తికి ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. రుద్రవనంలో గత ఏడాది శంకర జయంతి రోజున ప్రతిష్టించిన 14 అడుగుల ఎత్తయిన రుద్రమూర్తికి శాస్ర్తోక్త పూజాధికాలు నిర్వహించినట
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా చైత్ర మాసంలో
శ్రీశైలం : ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక ప�