ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు డయల్ యువర్ ఈవో (Dial Your EO ) కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవ�
శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపత�
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరిక
శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే సర్వ ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నూతనంగా రెండు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు
శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలో కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఈవో ఎస్. లవన్న తెలిపారు. ల�
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ అధికారులు,
శ్రీశైలం : శ్రావణమాసం వేడుకలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ఆలయ ద్వారాలు తెరిచి, భ్రమర
శ్రీశైలం : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రధానగోపురం వద్ద దే�
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చ�
శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో షష్టి సందర్భంగా ఈవో లవన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి స్వామివారికి, కుమారస్వామికి అభిషేకాలు పుష్పార్చనలు