Srisailam Temple | శ్రీశైల మహా క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపా
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రమైంది. కార్తిక మాసంతోపాటు వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి రెండు గంటలు పట్టింది.
srisailam temple | భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి
sparsha darshans | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. అలాగే గర్భాలయంలో అభిషేకాలు, అమ్మవారి అంతరాలయంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు డయల్ యువర్ ఈవో (Dial Your EO ) కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవ�
శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపత�