శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కాలినడక భక్త�
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): శ్రీశైల దేవస్థానానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరింది. దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈవో లవన్న శుక్రవారం 14 మంది సభ
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �
శ్రీశైలం : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. గురువారం క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం నుంచి నెలాఖరు వరకు భక్తులందరిక�
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేశ సదనానికి భక్తులు రూ.ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చారు. హైదరాబాద్కి చెందిన సత్యనారాయణ కుటుంబీ�
శ్రీశైలం : పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. �
శ్రీశైలం : శ్రీగిరులపై కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. బుధవారం సాయ�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పౌర్ణమి రోజు ఆలయ సాంప్రదాయంగా నిర్వహించే గి
శ్రీశైలం : క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగకుండా పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న అన్నారు. క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు పొరుగు గ్రామాలకు వె
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి చైత్రమాసంలో జరిగే సాత్వికబలి కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా కొబ్బరికాయలు సమర్పించారు. దేవస్థానం ఆనవాయితీ ప్రకారం.. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వ�
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ రెండో రోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం రమణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని...
నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధా
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు గురువారం చండీశ్వరుడికి షోడషోపచార పూలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్ర హోమం, పూ�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ