నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధా
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు గురువారం చండీశ్వరుడికి షోడషోపచార పూలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్ర హోమం, పూ�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ
శ్రీశైలం : శ్రీగిరులపై మహా శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు సాయంత్రం స్వామివారి భ్రమరాంబ అమ్మవారితో కలిసి గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉదయ�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ వీధులన్నీ కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహా
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జ�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు ముక్కంటీశుడు త్రిశూలధారియై భ్రామరితో కలిసి భృంగివాహనంపై విహరించారు. పెద్ద ఎత్తున తరలివచ్�
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగనున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు త�
శ్రీశైలంలో మహాశివరాత్రి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న స్పర్శ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. దాంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనై...
శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊయలసేవ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రామరి అమ్మవారికి వివిధ రకాల ప్రీతికరమైన గులాబీ, గన్న
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో లవన్న పలువురు ప్రముఖులను కలిసి వేడుకల
శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయంలోని హుండీలను శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. పటిష్టమైన నిఘా మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు, �