శ్రీశైలం : మల్లికార్జున స్వామి భక్తులకు శ్రీశైలం దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 17 నుంచి ఆలయంలో ఐదు రోజుల పాటు స్పర్శదర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశ�
శ్రీశైలం : పకడ్బందీ ప్రణాళికతో మనస్ఫూర్తిగా, భక్తిభావంతో విధులు నిర్వర్తించి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోటేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వ�
శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మౌలిక సద
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని
శ్రీశైలం శైవక్షేత్రంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీశైలంలో ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఆలయం అధికారులతో...
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి ప్రత్యేక అభిష
Maha shivaratri brahmotsavalu in srisailam temple | ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అద్దె గదుల అడ్వాన్స్ రిజర్వే�
kalasha pooja in srisailam temple | భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలోని రాజగోపురం వద్ద బంగారు శిఖరాని(కలశం)కి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగ మండపంపై నెలకొల్పేందుకు దాతల సహకారంతో శిఖరాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు
Srisailam Temple | శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమవారం ఉభయ దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు
అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పలు దేవాలయాలు, పబ్లిక్ పార్కుల్�