రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువల పరిధిలో చేపట్టిన మరమ్మతులు ఎక్కడివి అక్కడే పడకేశాయి. సీజన్ గడచిపోతున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులే చేపట్టలేదు. పనులపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశానికి ఏపీ సర్కారు డుమ్మా కొట్టింది. దీంతో యాసంగి సాగు, వేసవి తాగునీటి వాటాల అంశం ఎటూ తేలకుండాపోయింది.
కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. క
‘ఇటేపు రమ్మంటే ఇల్లంత నాదే’ అన్న చందంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట జలవిద్యుత్తు ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్కు కన్నం పెట్టింది. ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను పెన
ఈ ఎడాది వర్షాలు బాగా పడ్డాయి. ఎగువ ప్రాంతం నుంచీ వరద జలాల ఉధృతి అధికంగా వచ్చింది. అందరూ భావించినట్టే రైతులు కూడా రెండు పసళ్ల పంటలను సాగుచేసుకోచ్చని సంబురపడ్డారు. కానీ, పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తు�
శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎ
మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉన్నది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీరు. ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు అపసోపాలు పడుతున్న జూరాల ప్రాజెక్టుపై కొడంగల్ లిఫ్ట్ పేరిట మరో భారాన్ని మోపుతున్�
Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6 గే�
శ్రీశైలం ప్రాజెక్టుకు 4.86 లక్షలు, నాగార్జునసాగర్కు 5.46 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రకాశం బరాజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదయింది.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నద
ఎగువన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం ఒక్కరోజే 4.10 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గడిచిన పదేండ్లలో ఒక్కరోజులో ఇంతటి ప్రవాహం రావడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్ రిజర్వాయర్కు వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,57,634 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో గురువారం సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,10,600 క్యూసెక్కుల నీటిని దిగువక�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం(Heavy flood) కొనసాగుతున్నది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project) నుంచ�
కృష్ణా, తుంగభద్ర నదులకు మళ్లీ వరద మొదలైంది. బుధవారం జూరాలకు 2.44 లక్షల క్యూసెక్కులు రాగా.. 45 గేట్లు ఎత్తి దిగువకు 2,86,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.