Srisailam Project | శ్రీశైలం, జులై 24 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. రెండు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 54,590 క్యూసెక్కుల నీటిని సాగరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి గురువారం జూరాల గేట్ల ద్వ
నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాంకు అతి సమీపంలో.. టీజీజెన్కోకు సంబంధించిన నిషేధిత స్థలంలో వేట జోరందుకున్నది. మెట్ల ద్వారా నదిలోకి ప్రవేశించి ఆంధ్రా, తెలంగాణ మత్స్యకారులు యథే�
Chandrababu | గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అదే తొండి వాదన వినిపిస్తున్నారు. ఒకవైపు, తెలంగాణ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే.. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి
ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి సుంకేశుల, జరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 76,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా 67,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డి ఏం ఉద్ధరించారని హరీశ్రావు ప్రశ్నించారు. 2025 ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నదని, ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునక�
ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతున్నది. మంగళవార ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 87,000 క్యూసెక్కులు నమోదు కాగా తొమ్మిది గేట్లు ఎత్తి శ్రీశైలానికి 60,075 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధిక�
SLBC | ఎస్సెల్బీసీ..! కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొన్ననే కుప్పకూలిన సొరంగ ప్రాజెక్టు ఇది! తెలంగాణ సాగునీటి రంగంలో ఇదో పెద్ద చిక్కుముడి! టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఏకధాటిగా 43 కి.మీ సొరం గం తవ్వాలి. టీ
రోహిణి కార్తెలోనే కృష్ణానదికి వరద వస్తోంది. వరద నీటిని ఒడిసిపట్టేందుకు పక్క రాష్ట్రం ప్రణాళికలు వేస్తుంటే కృష్ణానదిలో అత్యధిక భాగం వాటా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పాలకులు అందాల భామల ఉచ్చులో పడి �
రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధిక