పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులతో కొన్ని, అనుమతు లేకుండా మరి కొన్ని క్వారీలు అక్రమంగా నడుస్తున్న విషయంపై ఇటీవలికాలంలో కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందా�
వేములవాడ మున్సిపల్ పరిధిలో ని శాత్రాజపల్లి కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కు రాజీనామాకు వాట్సాప్ లో ఆదివా�
తిరుమల తిరుపతి మొదలైన పుణ్య క్షేత్రాలు వరుసగా సందర్శించేటప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చివరి క్షేత్రంగా చేసుకోవాలన్న విశ్వాసం లోకంలో ఉన్నది. అక్కడితో యాత్ర ముగించి ఇంటికి రావాలని అంటారు. కానీ, ఈ వి�
కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా... ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆ�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ జనరల్ (సీఈఐజీ) కార్యాలయంలో 200 ఫైళ్లు పెండింగ్లో ఉంచారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో నూతన పిట్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. సివిల్ పిట్ కార్యదర్శిగా సందబోయిన శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా జి.అప్పారావు, సలిగంటి వెంకటేశ్వర్లు, జా
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
రాష్ట్ర ఇరిగేషన్శాఖలో కీలక పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ జనరల్గా గుమ్మడి అనిల్కుమార్, అడ్మిన్గా అమ్జద్ హుస్సేన్, ఓఅండ్ఎం ఈఎన్సీగా �
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.