జవహర్నగర్, మార్చి 25: కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థలోని 24వ డివిజన్ కార్పొరేటర
పైలట్ ప్రాజెక్టు కింద 10 చోట్ల మోడ్రన్ ల్యాండ్రీలు 8 జిల్లాలు, రెండు మున్సిపాల్టీల ఎంపిక ఒక్కో యూనిట్కు రూ.52 లక్షలు వెచ్చింపు ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్లో అందుబాటులోకి.. మిగతా చోట్ల తుదిదశకు చేరుకొన
కేంద్ర బడ్జెట్పై చర్చలో రాష్ట్ర సలహాదారు జీఆర్ రెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 24, (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ర�
పెద్దపల్లి రూరల్ : పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పెళ్లై ఐదు నెలలు కూడా గడవకముందే మరణించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయ