Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
DPO Srinivas | వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచి రక్షించాలని సూచించారు.
Ganja Gang | మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న కిష్టారావుపల్లి కార్యదర్శిని పరామర్శించేందుకు వచ్చిన డీపీవో వీరబుచ్చయ్యను శ్రీనివాస్ కుటుంబసభ్యులు న�
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
జైభీమ్ యూత్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల సమస�
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఏడు ఏపిపోడ్ల ఈ సిరీస్ సెప్టెంబర్ 28
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను బుధవారం ఓ రైతు నుంచి రూ. 20 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఆ జాగిలం 2010లో ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో అడుగుపెట్టింది. పలు కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొని వివిధ రకాల మందు పాతరలను, పేలుడు పదార్థాలను పసిగట్టింది. భారీ విధ్వంసాలను అరికట్టి ఔరా అనిపించుకున్నది.