శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు శుక్రవారం పునః ప్రారంభించినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రటకనలో తెలిపారు. 19
Elephant | శ్రీలంకలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ 80 ఏండ్లలో తొలిసారిగా ఓ ఆడ ఏనుగు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. 25 ఏండ్ల సురంజి అనే ఏనుగు.. ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్లు వన్యప్రాణి సం�
కొలంబో : శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ( Food Crisis ) ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిలువలు కూడా అడగంటడంతో.. సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడి
‘ది ఫ్యామిలీమెన్-2’ సిరీస్లో శ్రీలంక తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రలో అద్భుతాభినయం ప్రదర్శించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలందుకుంది అగ్ర కథానాయిక సమంత. ఈ సిరీస్లో నటనకుగాను ఇటీవల మెల్బోర్న్లో �
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ గెలుపు!
శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో ....
కొలంబో: ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో భారీ మార్పులతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆఖరి పోరులో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం కారణంగా 47 ఓవర్లక�
అది ఒకప్పుడు రాజభవనమే ! 1912 కాలంలో ఓ సంపన్నుడు దాన్ని నిర్మించాడు. హలాలా కండా అని పిలిచే ఆ భవంతి అప్పట్లో ఎందరో ప్రముఖులకు విడిదిగా ఉండేది. ఇథియోపియో చక్రవర్తి హేలీ సెలస్సీ, ఆస్ట్రేలియా మాజీ
శ్రీలంక - భారత్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు | భారత్తో జరిగే టీ20, వన్డే సిరిస్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 1
లండన్: పొట్టి ఫార్మాట్లో లంకను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లోనూ సిరీస్ను హస్తగతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొ�
న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జర�
అక్టోబర్ 15న ఫైనల్న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశ నిర్వహణకు బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఈ ఏడాది టోర్నీ పునఃప్రారంభమవుతుందని బీసీసీఐ అధికారి
శ్రీలంకలో రుతుపవనాల రాకతో భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు