కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటు
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) అజేయ ద్విశతకంతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 512/3తో నిలిచింది. కరుణరత్నెతో పాటు ధనంజయ డిసిల్వ�
క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (85 నాటౌట్) నిలువడంతో తొలి టెస్టులో బంగ్లాదేశ్కు శ్రీలంక దీటైన సమాధానమిస్తున్నది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్లకు 229 పరుగులు చేసి, బంగ్లా స్కోరుకు 312 పరుగుల
పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) �
చెన్నై: శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సోమవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హృదయ సంబంధ సమస్యతో దవాఖానలో చేరిన మురళీధరన్కు వైద్యులు కరోనరీ అంజియోప్లాస్టీ నిర్వహించారు. ‘మురళీకి స్ట
నార్త్సౌండ్ (అంటిగ్వా): వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 377 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక.. 79 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగులు చేసింది. కరుణరత్న�
దేశవాళీలో పెరెరా మెరుపులు కొలంబో: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి శ్రీలంక క్రికెటర్గా ఆల్రౌండర్ తిసార పెరెరా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ టోర్నీలో శ్రీలంక ఆర్మీ తరఫున ఆడిన పెరెరా అజేయంగా 13 బంతుల్
పసర: శ్రీలంకలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. పసార వద్ద ఉన్న మోనెరగాలా-బదుల్లా రోడ్డు దగ్గర ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ను
అంటిగ్వా: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. ఆఖరి వన్డేలోనూ శ్రీలంకను చిత్తుచేసి 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో డారెన్ బ్రావ
ఓస్బౌర్న్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి టీ20లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట లంక 4 వికెట్లకు 131 పరుగులు చేస�
కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో �