పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) తమీమ్ ఇక్బాల్ (90), మోమినుల్ హక్ (64 బ్యాటింగ్) రాణించారు.