Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింద�
T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ �
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ‘ఉప్పెన’తో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సి�
Westt Indies : ఈమధ్య కాలంలో అన్న ఫార్మాట్లలో ఘోరంగా విఫలమవుతున్న వెస్టిండీస్ (Westt Indies) జట్టు వన్డేల్లో కొత్త అధ్యాయం లిఖించింది. అలాఅనీ అద్భుత విజయంతోనే, సంచలన ఆటతోనే కాదు.
Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదిహేడో సీజన్ మహిళల వన్డే �
అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడు స్తూ అఫ్ఘనిస్థాన్పై పాక్ శుక్రవార�
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది.
క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేందుకు మరో ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్నకు నేడు (మంగళవారం) తెరలేవనుంది. నేటి (సెప్టెంబర్
ఆసియాకప్లో పాకిస్థాన్ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో పాక్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలం�
Asia Cup : ఆసియా కప్లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4కు దూసుకెళ్లిన టీమిండియా శుక్రవారం ఒమన్(Oman)తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. కీలకమైన సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్ను ఢీకొట్టనుంది.
Womens T20 World Cup : భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో ఇరుజట్లు ఈమధ్య కాలంలో తటస్ఠ వేదికపైనే ఆడుతున్నాయి. మహిళల అంధుల టీ20 ప్రపంచ కప్(Blind Womens T20 World Cup 2025)లోనూ పాక్ జట్టు మ్యాచ్లను పరాయి నేలకు త
శ్రీలంక రత్నపురలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే తొలి దక్షిణాసియా పారా త్రోబాల్ టోర్నీకి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన మాంకాల రాజశేఖర్ ఎంపికయ్యాడు.