కొలంబో : శ్రీలంకలో ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రావణకాష్టంలా భగభగ మండుతూనే ఉంది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శ్రీలంక రా�
కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్క అధికారిక నివాసంలో కాల్పులు చోటు చేసుకుంది. అయితే రాజపక్స నివాసాన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావడంతో, ఆందోళనకారులను అదుపు చేసే
శ్రీలంకకు అతి త్వరలో కొత్త ప్రధాని రానున్నారు. ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహింద్ర రాజపక్సేను ఆ పదవి నుంచి తప్పించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అంగ�
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక
ఇరుగుపొరుగు ఇండ్లకు, సరిహద్దు దేశాలకు పెద్ద తేడా లేదు. మన ఇంటి చుట్టు పక్కల ఇండ్లు బాగుంటేనే మనకు మనఃశాంతి. మన చుట్టు పక్కల దేశాలు బాగుంటేనే దేశానికి ఆర్థికంగా, భద్రతాపరంగా మంచిది.
మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో తెలిసిందే. పాలపొడి కావాలన్నా సుమారు రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావ�
హైదరాబాద్: శ్రీలంకలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్, మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ స్పందించారు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఇండియాలో టూర్ చేస్తున్న ఆయన
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 గంటల పాటు విద్యుత్తు కోతను విధించనున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిలువలు అడుగంటిపోవడంతో..
మన పొరుగు దేశం శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పెట్రోలు, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వీటి ధరలు మరింత పెరగకముందే సాధ్యమైనంత కొనేయాలన్న తపనలో ప్రజలు ప్రాణాలు క�
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలే�
బెంగళూరులో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని లంక పేసర్ సురంగ లక్మల్ ప్రకటించాడు. భారత్లో ఆడే సిరీస్ తనకు ఆఖరిదని సిరీస్ ప్రారంభానికి ముందే లక్మల్ ప్రకటించాడు. �
బెంగుళూరు: శ్రీలంకతో ఇవాళ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున�