నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చిన బండి సంజయ్పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అని ఆయన పేర్కొన్నార�
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆదాయాల్లేక ఆగమైపోతున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని, ఎంతకష్టమైన�
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�
ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్లోని ఒక కుటుంబం�
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�
శ్రీలంక తదుపరి ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్కు, భారత ప్రధానికి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంల�
శ్రీలంక తదుపరి ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత రనీల్ విక్రమసింఘే బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. యూఎన్పీ పార్టీ ఇప్పటికే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు త�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
కొలంబో : శ్రీలంకలో ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రావణకాష్టంలా భగభగ మండుతూనే ఉంది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శ్రీలంక రా�
కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్క అధికారిక నివాసంలో కాల్పులు చోటు చేసుకుంది. అయితే రాజపక్స నివాసాన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావడంతో, ఆందోళనకారులను అదుపు చేసే
శ్రీలంకకు అతి త్వరలో కొత్త ప్రధాని రానున్నారు. ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహింద్ర రాజపక్సేను ఆ పదవి నుంచి తప్పించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అంగ�
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక