వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్ను వాయిదా వేస
లండన్: ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పరారీ అయ్యారు. అయితే ఈ తరుణంల�
ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధనం నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. తాజాగా వేసిన అంచనాల ప్రకారం, శ్రీలంక వద్ద ఉన్న ఇంధనం నిల్వలు కేవలం ఒక్కరోజు మాత్రమే సరిపోతాయని, ఆ తర్వాత పూర్తిగా �
కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చిన బండి సంజయ్పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే అని ఆయన పేర్కొన్నార�
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆదాయాల్లేక ఆగమైపోతున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఆసియా కప్ ను తామే నిర్వహిస్తామని, ఎంతకష్టమైన�
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�
ప్రస్తుతం మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఆహార పదార్థాలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో కుటుంబాలు నానా తిప్పలు పడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ హైలాండ్స్లోని ఒక కుటుంబం�
దేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఓ ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్త�