ఆసియా కప్లో ఎవరూ ఊహించని ఫలితం. అండర్ డాగ్గా టోర్నీ ఆరంభించిన శ్రీలంక.. ఫేవరెట్లను చిత్తు చేసి ఆసియా కప్ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత్.. సూపర్-4 దశలోనే నిష్క్రమించ�
ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పగ నెగ్గాల్సిన మ్యాచ్లో భారత జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. మిడిలా�
కొలంబో: శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ఇవాళ మళ్లీ తెరిచారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిరసనకారులు ఆ భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ముంద�
వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్ను వాయిదా వేస
లండన్: ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పరారీ అయ్యారు. అయితే ఈ తరుణంల�
ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధనం నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. తాజాగా వేసిన అంచనాల ప్రకారం, శ్రీలంక వద్ద ఉన్న ఇంధనం నిల్వలు కేవలం ఒక్కరోజు మాత్రమే సరిపోతాయని, ఆ తర్వాత పూర్తిగా �
కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ