ముంబైలోని (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టుబడింది. మార్చి 10న అడిస్ అబాబా (Addis Ababa) నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను (Foreign nationals) కస్టమ్స్ అధికారులు (Mumbai Customs) తనిఖీచేశారు.
ఇటీవల జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణించేప్పుడ�
గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుడ్డెలుగు (ఎలుగుబంటి) ని ఎట్టకేలకు బంధించారు. మత్తు మందు ఇంజెక్షన్ చేసి పట్టుకోగలిగారు. స్థానిక అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ఆపరేషన్
శ్రీకాకుళం: అసని తుఫాన్తో బంగాళాఖాతంలో భీకర అలజడి ఉంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి వింత రథం కొట్టకువచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు