శ్రీకాకుళం: అసని తుఫాన్తో బంగాళాఖాతంలో భీకర అలజడి ఉంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి వింత రథం కొట్టకువచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది
Srikakulam | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Gurugu Himapriya | ఉగ్రవాదుల కాల్పులకు బెదరని గురుగు హిమప్రియకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన
అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరి�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�
అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�