అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరి�
అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�
అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
Achhennayudu | జాతీయ తపాలా బిళ్లల సేకరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పోస్టర్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
కాళీపట్నం రామారావు మృతిపట్ల సంతాపం | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు.
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్�