ఇటీవల జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణించేప్పుడ�
గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుడ్డెలుగు (ఎలుగుబంటి) ని ఎట్టకేలకు బంధించారు. మత్తు మందు ఇంజెక్షన్ చేసి పట్టుకోగలిగారు. స్థానిక అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ఆపరేషన్
శ్రీకాకుళం: అసని తుఫాన్తో బంగాళాఖాతంలో భీకర అలజడి ఉంది. ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి వింత రథం కొట్టకువచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు