Fire accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్కూల్ స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీ
పాత్రకు తగ్గట్టు గెటప్ మార్చుకుంటే సరిపోయే రోజులు కావివి. అందుకు తగ్గట్టు శరీరాన్ని కూడా మార్చుకోవాలి. అవసరమైతే అనూహ్యంగా బరువు పెరగాలి. మళ్లీ అనూహ్యంగా బరువు తగ్గాలి. ఈ మ్యాజిక్ అంతా నెలల్లోనే జరిగిప
Naga Chaitanya | నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కా�
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) బహుదా (Bahuda Bridge) నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయింది. బ్రిటిష్ కాలంలో దీనిని నిర్మించారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గ్రానేట్ లోడుతో వెళ్తున్న ఓ
అమ్మంటే.. మమకారం.. అమ్మంటే అనురాగం.. అందుకేనేమో.. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారుడికి ఆ తల్లి భారమైనా.. తనను కష్టాలపాలు చేసిన కన్నబిడ్డకు ఏ కష్టమూ రాకుండా.. పేరు చెప్పేందుకు నిరాకరించి..పేగుబంధంపై అనురాగాన్న�
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్
ముంబైలోని (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టుబడింది. మార్చి 10న అడిస్ అబాబా (Addis Ababa) నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను (Foreign nationals) కస్టమ్స్ అధికారులు (Mumbai Customs) తనిఖీచేశారు.
ఇటీవల జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణించేప్పుడ�