Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది.
Stampede | శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga) లోని వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy temple) లో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Naredra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశా�
Heavy Rains | ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జి
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Falaknuma Express) పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధి
Vasudeva Perumal | అర్చకులు ఆలయాల్లో పూజలతో బిజీగా ఉంటారు. నిత్యం ఏదో ఒక మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండే అర్చకులు.. కాస్�
Mangli | మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందని సింగర్ మంగ్లీ అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్ట�
శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనుచరుడి మోసం బట్టబయలైంది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ స్థాపించి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో (Arasavalli Temple) శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృ�
Encounter | జమ్ముకశ్మీర్ లో దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ ఒకరు మృతి చెందాడు.
Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెం�
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద టాటా ఏస్ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మ�