అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
Achhennayudu | జాతీయ తపాలా బిళ్లల సేకరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పోస్టర్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
కాళీపట్నం రామారావు మృతిపట్ల సంతాపం | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు.
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్�
అగ్నిప్రమాదం| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 17 పూరిండ్లు దగ్ధమయ్యాయి. జిల్లాలోని నిలావేరు మండలం అదపాకలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో �