KTR | న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనస�
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 610 ఫైర్మెన్ల ఉద్యోగాల నోటిఫికేషన్కు ఎంపికైన 483 మంది ఫైర్మెన్లు నాలుగు నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
Jeevan Reddy | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరడంపై ఆ పార్టీలో అగ్గిరాజు కుంటున్నది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నార�
సీఎం రేవంత్రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
Sri Ganesh | కాంగ్రెస్ నాయకుడు శ్రీ గణేశ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ శ్రీ గణేశ్ చేత ప్రమాణం చేయించారు.
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు.
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల హామీ మాయమైంది. �
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 21వ బయోఏషియా-2024 వార్షిక సదస్సును మంగళవారం హెచ్ఐసీసీలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉ�
WTITC Summit | తెలుగురాష్ట్రాల్లోని ఐటీ, పరిశ్రమల రంగాలకు విదేశాల్లోని అవకాశాలను చేరువ చేసే క్రమంలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) ఈనెల 18న ఆఫ్రికా(Africa)లో సమ్మిట్ నిర్వహించనుంది.
Telangana Assembly | ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
నగరంలో ప్రతియేటా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న నుమాయిష్ సందడి మళ్లీ మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను సోమవారం ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైట