Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస�
Manthani | ఇసుక లారీల(Sand trucks) ద్వారా ప్రమాదాలకు కారకుడైన మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్పై కేసు నమోదు చేసి పోలీసులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకుగాను ఎంఎస్ఎంఈలకోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
అమెరికాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ సంస్థ అమ్జెన్..హైదరాబాద్లో నూతన టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. రహేజా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్
Sridhar Babu | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని ప్రశ్నించారు. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతు�
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Assembly Special Session) ప్రారంభం కాగానే వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్బాబు స్పీకర్ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని వెల్�
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర నుంచి పన్నుల రూపం లో కేంద్రానికి రూ. 26వేల కోట్లు సమకూరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
రియల్ అనుమతులు పొందడం ఇక సులభతరమే అని ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు నిరాశే దక్కింది. ప్రభుత్వం ప్రకటించిన బిల్డ్ నౌ పోర్టల్కు ఆటంకాలు మొదలయ్యాయి. కొత్త పోర్టల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులో�
జపాన్లోని అయిచీ రాష్ట్రం జపాన్తో వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తోపాటు జాతీయ జెండానూ (National Flag) ఘోరంగా అవమానిస్తున్నది. గణతంత్ర దినోత్సం రోజున సెక్రటేరియట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహాన
Sridhar Babu | నాలుగు ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయగా అవి యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. అవినీతి,బంధుప్రీతి, లంచాలు తీసుకుంటూ అనర్హులకు సంక్షేమ పథకాలు కట్టబెడుతున్నా�
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) దావోస్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన టెక్నాలజీ ఐకా�
హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.