‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
Malreddy Rangareddy | మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి తొర్రూర్లోని ఎమ్మెల్యే �
తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను శుక్రవారం మంత్రి శ్రీధర్బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులన�
Double Bedroom Houses | అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్బాబు, అధికారులు స్వాగతం పలికారు.
యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇం
Sridhar Babu | ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆమెపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలను మంత్రి ఖండించిన ఆయన.. అధికారులు నియమ నిబంధన�
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని, దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నాయని, ఇందులో ఎలాంటి సందేహాలు, వివాదాలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
రెండువేల ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన లీకులకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది.
SRIDHAR BABU |పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రం అందించారు.
శాసనమండలిలో 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర మంత్రి డీ శ్రీధర్బాబు ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. అన్నీ అబద్ధాలే వల్లెవేస్తున్నారని, బోగస్ మాటలు చెప్త�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్�