Telangana Assembly | ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 10న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
నగరంలో ప్రతియేటా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న నుమాయిష్ సందడి మళ్లీ మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను సోమవారం ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైట
మేడిగడ్డ బరాజ్ వద్ద పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకుగాను ఇసుక తొలగింపునకు అనుమతులివ్వాలని మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
Sridhar Babu | ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురి నుంచి మంత్రి విజ్�
మరికొన్నిగంటల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చే�
రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొ�
బోయిన్పల్లిలో టీపీసీసీ నిర్వహించిన శిక్షణా తరగతులకు పార్టీ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. అది పార్టీ కార్యక్రమం, తప్పకుండా హాజరుకావాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఫోన్ చేస