శ్రీలంక రెండు వైపుల నుంచి నొక్కుకుపోవాలని కోరుకోవడం లేదని ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఇరుక్కుపోవాలని అనుకోవడం లేదన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సరికొత్త రాజకీయ గాలి వీస్తున్నది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు పాత పార్టీలను తిరస్కరించి నూతన రాజకీయ శక్తులకు పట్టం గట్టారు.
డ్రాగన్ దేశం చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమవ్వడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Anura Kumar Dissanayake | శ్రీలంక తదుపరి అధ్యక్షుడిగా (Sri Lankan president) మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (Anura Kumar Dissanayake) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికి
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 275 పరుగుల ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 207/8గా నిలిచింది.
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు బ్రేక్ పడింది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసిన టెస్టులో నాలుగో రోజైన శనివారం విరా మం ప్రకటించారు. తొలుత షెడ్యూల్లో ప్రకటించినట్లే మూడు రోజుల తర్వాత మ�
Sri Lanka | రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న పొరుగు దేశమైన శ్రీలంకలో (Sri Lanka) దేశాధ్యక్ష పదవికి నేడు ఎన్నికలు (sri lanka presidential election) జరుగుతున్నాయి.
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. మొదటి ఇన్నింగ్స్లో 340 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. రెండో రోజు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది.