వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
Elephants : శ్రీలంకలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. హబరానాలోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ విషాద ఘటన జరిగింది.
శ్రీలంకలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామన్న రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులపై ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటు�
ఓ కోతి చేసిన పని వల్ల శ్రీలంక దేశమంతటా చీకట్లు అలుముకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు కొలంబో దక్షిణ ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి చొరబడింది. ఈ కారణంగా దేశ వ్�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.
శ్రీలంక మాజీ సారథి దిముత్ కరుణరత్నె అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం నుంచి గాలె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్టు తన కెరీర్లో చిట్టచివరి మ్యాచ్ అని అతడు తెలిపాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టులో మాత్రం సత్తా చాటాడు.
Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో అతను 232 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం 143 ఓవర్లలో
ఆధునిక క్రికెట్లో ‘ఫాబ్-4’ జాబితాలో ఒకడిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టులలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో గాలె వేదికగా బుధవారం మొదలైన తొలి టెస్టులో భాగంగ�
శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యక�
శ్రీలంకలో అదానీ గ్రూప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో గురువారం శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా.. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత రెండు మ్యాచ్లలో మాదిరిగానే బౌలర్లు చెల
U-19 World Cup | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా సూపర్ సిక్స్లోకి ప్రవేశించింది. శ్రీలంకపై 60 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ గొంగాడి త్రిష బ్యాటి�
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనం