శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అడుగుపెట్టారన్న ఆరోపణతో 13 మందితో ఉన్న భారత మత్స్యకార నౌకపై డెల్ఫ్ ద్వీపంలో మంగళవారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు మత్స్యక�
శ్రీలంకలో అదానీ గ్రూప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో గురువారం శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా.. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత రెండు మ్యాచ్లలో మాదిరిగానే బౌలర్లు చెల
U-19 World Cup | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా సూపర్ సిక్స్లోకి ప్రవేశించింది. శ్రీలంకపై 60 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ గొంగాడి త్రిష బ్యాటి�
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనం
న్యూజిలాండ్తో శనివారం ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో గెలవాల్సిన మ్యాచ్లో లం కేయులు చేజేతులా ఓటమి పాలయ్యారు. 173 పరుగుల ఛేదనలో భాగంగా ఒక దశలో 13 ఓవర్లకు 120/0గా ఉన్న లంక.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలి ఓటమిని కొని తె�
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత్ 4వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో అపజయమెరుగని భారత్..తుది పోరులో న
SAvSL : శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ను 2-0 తేడాతో సఫారీలు కైవసం చేసుకున్నారు. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం సౌతాఫ్రికా టాప్ ప్లేస్ల�
అండర్-19 ఆసియా కప్లో యువ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
శ్రీలంకతో జరుగుతున్న రెం డో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో టెస్టులు ముగుస్తున్న కొద్దీ ఫైనల్ రేసు మరింత రసవత్తరమవుతోంది. టాప్-2లో నిలిచేందుకు ఏకంగా ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో భారీ గెలుపుతో సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 516 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 103/5తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు ఎదుట సఫారీలు రెండో ఇన్నింగ్స్లో 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు.