| Anasuya | యాంకర్గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అనసూయ ఇప్పుడు నటిగా రాణిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయ ఫేట్ని మార్చింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అనసూయకి వరుస అవకాశాలు
శ్రీలంక మాజీ సారథి, ఆల్రౌండర్ ఏంజెలొ మాథ్యూస్ టెస్టులకు వీడ్కోలు పలుకనున్నాడు. వచ్చే నెల 17 నుంచి గాలె వేదికగా బంగ్లాదేశ్తో జరుగబోయే తొలి టెస్టు తనకు ఆఖరిదని మాథ్యూస్ తాజాగా ప్రకటించాడు.
ప్రపంచంలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత దేశం ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఇప్పటికే 140 కోట్ల జనాభాతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది. శ్రీలంకకు చెందిన తమిళ పౌరుడు �
IND vs SRI | కొలంబో (Colombo) లో శ్రీలంక (Srilanka) తో జరుగుతున్న మహిళల ముక్కోణపు సిరీస్ (Tri series) ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన (Smriti Mandhana) సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భార�
Bus Skids Off Cliff | శ్రీలంక (Sri Lanka)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బౌద్ధ యాత్రికులతో (Buddhist pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
Helicopter crash: శ్రీలంకలో సైనిక హెలికాప్టర్ కూలింది. ఓ రిజర్వాయర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆరు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. శిక్షణ విన్యాసాల సమయంలో హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంద�
Chennai-Colombo flight searched | తమిళనాడులోని చెన్నై నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన ఆ దేశ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులున్నట్లు ఈమెయిల్ అందింది. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత�
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక మహిళల జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లంక 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్ర�
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్�
అక్ర మ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు.
Team India | ఈ నెల చివరి నుంచి శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరింది. జనవరిలో ఐర్లాండ్తో జరిగిన �
Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
శ్రీలంకలో నూతన గబ్బిలం జాతిని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఇవి ఆకు ఆకారంలో ముక్కును కలిగి ఉంటాయి. ‘హిప్పోసిడరోస్ శ్రీలంకన్సిస్' అని ఈ జాతి గబ్బిలాన్ని డాక్టర్ భార్గవి శ్రీనివాసులు �