ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్�
అక్ర మ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు.
Team India | ఈ నెల చివరి నుంచి శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టుతో చేరింది. జనవరిలో ఐర్లాండ్తో జరిగిన �
Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
శ్రీలంకలో నూతన గబ్బిలం జాతిని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఇవి ఆకు ఆకారంలో ముక్కును కలిగి ఉంటాయి. ‘హిప్పోసిడరోస్ శ్రీలంకన్సిస్' అని ఈ జాతి గబ్బిలాన్ని డాక్టర్ భార్గవి శ్రీనివాసులు �
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
Elephants : శ్రీలంకలో రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. హబరానాలోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ విషాద ఘటన జరిగింది.
శ్రీలంకలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామన్న రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులపై ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటు�
ఓ కోతి చేసిన పని వల్ల శ్రీలంక దేశమంతటా చీకట్లు అలుముకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు కొలంబో దక్షిణ ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థలోకి ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి చొరబడింది. ఈ కారణంగా దేశ వ్�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్(4/52), లియాన్ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.
శ్రీలంక మాజీ సారథి దిముత్ కరుణరత్నె అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం నుంచి గాలె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్టు తన కెరీర్లో చిట్టచివరి మ్యాచ్ అని అతడు తెలిపాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న మొదటి టెస్టులో మాత్రం సత్తా చాటాడు.
Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో అతను 232 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం 143 ఓవర్లలో
ఆధునిక క్రికెట్లో ‘ఫాబ్-4’ జాబితాలో ఒకడిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టులలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో గాలె వేదికగా బుధవారం మొదలైన తొలి టెస్టులో భాగంగ�