మహిళల వన్డే ప్రపంచకప్లో మరో పోరు వర్షార్పణమైంది. మంగళవారం శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మైదానం ఏ మాత్రం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం గ్రూప్-హెచ్లో భాగంగా భారత్.. 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచి నాకౌట్ దశకు చేరువైంది.
ఆసియాకప్లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది.
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు.
ఆసియా కప్లో సూపర్-4 దశను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ దశలో లంకేయుల చేతిలో తమకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చు�
ఆసియాకప్లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య అభిమానులను ఆకట్టుకుంది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో అఫ్గన్ పోరాడినా..లంకదే పైచేయి అయ్యింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో లంక 6 వికెట్ల తేడా�
ఆసియాకప్లో హాంకాంగ్పై శ్రీలంక చెమటోడ్చి విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సనక(68) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావ�
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్నకు తేదీలు ఖరారయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి ఐసీసీ వర్గాలు. 2026 ప్రథమార్థంలోనే ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట�
భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కచ్చతీవు వివాదం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళనాడులో రాజకీయ చిచ్చు రగిల్చింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల భావోద్వ�
మరికొద్దిరోజుల్లో భారత్, శ్రీలంక వేదికలుగా మొదలుకాబోయే మహిళల వన్డే ప్రపంచకప్ ముందు మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది.
Famous Ganesha Temples | భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆదిదైవం. పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘేను శుక్రవారం అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్లో ఆయన లండన్ పర్యటనలో ప్రభుత్వ నిధులు దుర్వినియో�