రెండేండ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 131 బ్యాటింగ్) తన టాలెంట్ చూపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీతో విజృంభించడంత�
SLvIND Test: కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ నిలకడగా ఆడుతున్నారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు మొదటి సెషన్లో ఇండియా వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ 32 రన్స్ చేసి ర
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు రేసులో నిలవాలంటే ఇకనుంచి ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు శనివారం నుంచి ఆతిథ్య జట్ట�
శ్రీలంకతో టెస్టు సిరీస్కు సమయం దగ్గరపడుతుండగా.. గాలె, కొలంబోలో స్పిన్కు అనుకూలించే పిచ్లు, లంక స్పిన్నర్లతో ఎదురయ్యే సవాల్ గురించే ప్రధాన చర్చ నడుస్తోంది. ఆతిథ్య స్పిన్నర్లకు భారత బ్యాటర్లకు ఎలా కౌం
సొంతగడ్డపై భారత్తో ఈనెల 15 నుంచి జరుగబోయే తొలి టెస్టుకు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. ధనంజయ డి సిల్వ సారథ్యంలోని 16 మంది సభ్యులు గల ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెలాతో పాటు అన్క్యాప�
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను విజయంతో ముగించింది. రెండో ఇన్నింగ్స్లో లంక ఎలెవన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 45 ఓవర్�
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత బౌలింగ్ విభాగానికి ఊహించని సవాల్ ఎదురైంది. కొలంబోలోని ఎన్సిసి మైదానంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడో రోజుల వామప్ మ్యాచ్లో తొలి రోజ
Sri Lanka : చేపల వేట కోసం వెళ్లిన భారతీయ నౌక శ్రీలంక జలాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో నౌకలోని సిబ్బందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని గురువారం శ్రీలంక నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో నౌక �
జమ్మూ కశ్మీర్ పేరు వినగానే ఎవరికైనా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చటి మైదానాలు, ఆహ్లాదాన్ని పంచే అందమైన లోయలే గుర్తొస్తాయి. కానీ, కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మాత్రం ఓ యువకుడి పేరు మారుమోగుత�
శ్రీలంక పర్యటనకు బయల్దేరేముందు భారత టెస్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్తో కుస్తీలు పట్టారు. ఆది, సోమవారాల్లో ఈ ఇద్దరూ ముంబై బాంద్రాలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లో స్పిన్ను మెరుగ్గా ఆ�
త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
శ్రీలంక టూర్ను భారత అండర్-19 జట్టు ఘనవిజయంతో ముగించింది. గురువారం ముగిసిన రెండో యూత్ టెస్టులో యువ భారత్ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంక అండర్-19ను చిత్తు చేసింది.
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు.. ఆతిథ్య దేశంతో ఆడుతున్న సెకండ్ టెస్ట్లో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది.