శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. రెండో రోజు బ్యాటింగ్లోనూ అదరగొట్టింది.
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య వచ్చే నెలలో గాలే వేదికగా జరుగబోయే మొదటి టెస్టు ను ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు. సాధారణంగా టెస్టులు అంటే ఐదు రోజులే జరుపుతుండగా గాలే టెస్టు కు మాత్రం రిజర్వ్ డే ను ఏర్పాటు చ
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిందని శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కొనియాడారు. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన మర్�
‘సార్..! శ్రీలంకలోని ఇండియన్ ఎంబసీ నుంచి ఫోన్ వచ్చింది. మీరు త్వరగా రాగలరా?’ అటునుంచి కానిస్టేబుల్ ఫోన్. విషయమేంటని ఆరా తీశాడు ఇన్స్పెక్టర్ రుద్ర. తనకేమీ వివరాలు చెప్పలేదని, ఇన్స్పెక్టర్ రాగానే, �
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �
Sanath Jayasuriya | శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. ఇటీవల టీ20 సిరీస్ ఓటమి, వన్డే మ్యాచ్ టైగా ముగిసిన నేపథ్యంలో ఆటగాళ్లు అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
Suryakumar Yadav: 20వ ఓవర్లో సూర్య ఇరగదీశాడు. ఆరు పరుగులను డిఫెండ్ చేశాడు. లంక బ్యాటర్లను తికమక పెట్టేసి 5 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో స్వల్ప స్కోర్ మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత సూప�
IND vs SL | శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి ఇది వరకే సిరీస్ కైవసం చేసుకున్న యువ భారత జట్టు ఆఖరి టీ20లో బ్యాటింగ్ విభాగంలో తడబడ్డా బౌలర్లు రాణించడంతో సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించింది.
లంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచి జోరు మీదున్న యువ భారత జట్టు మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. రెండు వారాలుగా దంబుల్లా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్లో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆతిథ్య శ్రీలం�