BAN vs SL | టీ20 సిరీస్ను కోల్పోయిన బంగ్లా పులులు.. వన్డేలలో మాత్రం 2-1 తేడాతో లంకేయులపై గెలిచారు. చిత్తోగ్రమ్ వేదికగా సోమవారం ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్...
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ట�
భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Timed Out Celebration | బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక ఆటగాళ్లు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను గెలుచుకున్న తర్వాత బంగ్లా క్రికెట్ టీమ్ను దారుణంగా ట్రోల్ చేశారు. ‘టైమ్డ్ ఔట్’ సెలబ్రేషన్స్తో బంగ్లా ఆటగాళ్లను ఆటా�
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి పోరులో లంక 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(86)
శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 165-5 స్కోరు చేసింది.కమిందు మెండిస్(37), కుశాల్ మ�
బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్ను చిత్తుచేసింది.
ఓపెనింగ్ బ్యాటర్ పాథుమ్ నిషాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. లంక తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక
Pathum Nissanka: శ్రీలంక క్రికెటర్ పతుమ్ నిస్సంక ఆ దేశ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అర్జున రణతుంగ, సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్దెనే, తిలకరత్నె దిల్షాన్ వంటి దిగ్గజాలకు సాధ్యం కాని అరుదైన �
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.