మొహాలీ : భారత్ తరఫున 100వ టెస్టులు ఆడిన ఆటగాడిగా మైలురాయిని సాధించేందుకు సిద్ధమైన మాజీ కెప్టెన్ విరాట్.. తాను ఈ ఘనత సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. జూన�
కొలంబియా: అక్రమంగా దిగుమతి అయిన సుమారు 3,000 టన్నుల చెత్తను బ్రిటన్కు శ్రీలంక తిప్పి పంపింది. సోమవారం చివరిగా 45 కంటైనర్లతో కూడిన కార్గో షిప్ కొలంబియా పోర్టు నుంచి బ్రిటన్కు బయలుదేరింది. పలు ఆసియా దేశాలను
కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిష�
దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వ�
గాలె: మిడిలార్డర్ ఆటగాడు ధనంజయ డిసిల్వ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఓవర్నైట్ స్కోరు 46/2తో గుర�
గాలె: వరుణుడి అంతరాయాల మధ్య సాగుతున్న వెస్టిండీస్, శ్రీలంక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఓవర్నైట్ స్కోరు 69/1తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ �
గాలె: సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ వీరసామి పెరుమాల్ (5/35) విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (73) రాణించగా.. �
విండీస్ లక్ష్యం 348.. ప్రస్తుతం 52/6 కొలంబో: టాపార్డర్ పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. వరుణుడి దోబూచులాట మధ్య బుధవారం వెస్టిండీస్ తొ
శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు షార్జా: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. సూపర్-12 గ్రూప్-1లో భా గంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంక�
అబుదాబి: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక సూపర్-12లోకి దూసుకెళ్లింది. గెలిస్తే తప్ప నిలువని పరిస్థితుల్లో ఐర్లాండ్తో మ్యాచ్లో సత్తాచాటింది. బుధవారం ఐర్లాండ్తో జరిగిన ఏకపక్ష పోరులో లంక 70 పరుగుల తేడాతో ఘన విజయ�
కొలంబో: విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, నిత్యావసరాలు కొండెక్కి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు ఇండియా సాయం కోరింది. చమురు కొనడానికి 50 కోట్ల డాలర్లు
అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన లంక పేసర్ కొలంబో: తన బుల్లెట్ యార్కర్లతో దశాబ్దంనర పాటు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లను వణికించిన శ్రీలంక పేసర్ సెపరమాడు లసిత్ మలింగ క్రికెట్లో అన్ని ఫార్మా�