Maheesh Theekshana: స్పిన్నర్ మహేశ్ తీక్షణ.. ఆసియాకప్ ఫైనల్కు దూరం అయ్యాడు. తొడకండరాల గాయం వల్ల అతన్ని ఆ మ్యాచ్కు దూరం ఉంచారు. ఆదివారం భారత్తో ఆసియాకప్ ఫైనల్ జరగనున్న విషయం తెలసిందే.
Asia cup 2023: ఆసియాకప్ మ్యాచ్లో పాక్, శ్రీలంక.. రెండు జట్లూ ఒకే స్కోర్ చేశాయి. కానీ విజయం మాత్రం శ్రీలంకను వరించింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం.
చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక ఆసియాకప్ ఫైనల్కు చేరింది. సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో లంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇన్నాళ్లు అశ్విన్, చాహల్, జడేజా నీడలో అంతగా వెలుగులోకి రాలేకపోయిన కుల్దీప్..తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుత
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్పై ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా.. లంకతో పోరులో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు
Asia Cup 2023: ప్రేమదాస స్టేడియంలో రెండు దేశాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. లంకపై ఇండియా గెలిచిన తర్వాత ఈ ఘటన జరిగింది. లంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. మరో గ్యాంగ్పై అటాక్ చేశాడు. ఆ ఘటనకు చె�
ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంక అదరగొట్టింది. శనివారం జరిగిన పోరులో లంక 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది.
ఆసియాకప్ సూపర్-4 దశకు చేరేందుకు శతవిధాల ప్రయత్నించిన అఫ్గానిస్థాన్ చివరి మెట్టుమీద బోల్తా పడింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గాన్ 2 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది.
IND vs PAK Preview | వన్డే ఫార్మాట్లో నాలుగేళ్ల తర్వాత ఆసియా కప్లో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు ఇంతకు ముందు 2018 ఆసియా కప్, 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో బరిలోకి దిగాయి. గతంలో మాదిరిగానే వన్డ�
బౌలర్ల ప్రదర్శనకు బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆసియాకప్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటి�
ప్రముఖ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ శ్రీలంక క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ �
అగ్రరాజ్యం అమెరికా ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించింది. వచ్చే ఏడాది శ్రీలంకలో జరుగనున్న టోర్నీ కోసం నిర్వహిస్తున్న అర్హత టోర్నీలో అమెరికా దుమ్మురేపింది.
సోషల్మీడియా లో పరిచయమైన శ్రీలంక యువతిని ఆంధ్రప్రదేశ్ యువకుడు పెండ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలోని అరిమాకుల పల్లికి చెందిన లక్ష్మణుడికి విఘ్నేశ్వరి శివకుమార ఫేస్బుక్లో పరిచయమై�