న్యూఢిల్లీ: కరోనా కేసులు వెలుగుచూడటంతో భారత్, శ్రీలంక మద్య జరుగాల్సిన వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలి వన్డే జరుగాల్సి ఉండగా.. శ్రీలంక బ్యాటింగ్
కొలంబో: ఇండియాతో సిరీస్కు ముందు శ్రీలంక టీమ్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్ వెళ్లి వచ్చిన టీమ్లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు ఆ టీమ్ డేట�
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ను కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. వరుస ఓటములు, బోర్డు, ప్లేయర్స్కు మధ్య వివాదాలకు తోడు ఇప్పుడు ఆ టీమ్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం లీక్ కావడంతో ఇండియా�
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
కొలంబో: శిఖర్ ధవన్ సారథ్యంలో భారత పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. జూలై 13 నుంచి ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఆడేందుకు సోమవారం కొలంబో చేరుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట
ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ�
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జూన్18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్ తలపడుతుంది. పరిమిత
శ్రీలంక పర్యటనకు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన ఆపద్బాంధవుడు. వికెట్ల వెనుక అనుభవం అవసరమైనప్పుడు చేతులకు గ్లౌజ్లు తొడుక్కున్న త్యాగశీలి. �
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే స�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�