Sri Lanka Cricket: వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. దీనిపై ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు
Strong Earthquake | పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంక (Sri Lanka)ను శక్తివంతమైన భూకంపం (Strong Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. ఇప్పటికే వన్డే ప్రపంచకప్లో వరుస పరాజయాలతో సతమతమై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకకు మరో షాక్ తగిలింది.
ICC: వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్.
సెమీస్ స్థానంకోసం పాకులాడుతున్న జట్టు ఒకటి. సెమీస్కు అర్హత కోల్పోయిన జట్టు మరొకటి. ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్కు చేరుకోవాలని కివీస్ జట్టు భావిస్తుంటే చివరి మ్యాచ్లో విజయంతో ముగించాలని శ్రీలంక ఆశిస్తు
న్డే ప్రపంచకప్లో మరో ఆసక్తికర పోరు అభిమానులను ఆద్యంతం అలరించింది. వాతావరణం కాలుష్యం కారణంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య సాగిన పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్దే పైచేయి అయ్యింది.
సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. అసలు ఇలా కూడా ఒక బ్యాటర్ ఔట్ అవుతాడా అన్న రీతిలో జరుగడం యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రపంచకప్లో శ్రీలంక క్రికెట్ జట్టు నిరాశజనక ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డుకే ముప్పుతెచ్చింది. సెమీస్కు అర్హత కోల్పోవడమేకాక, భారత జట్టు చేతిలో 302 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టును ప్రమాదంలోకి నెట్టిం�
Anand Mahindra | వన్డే ప్రపంచకప్ (World Cup match)లో గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పూర్తి ఏకపక్ష పోరులో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka)ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంపై దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా అం
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్థాన్ ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్కప్లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన అఫ్గాన్.. ఈసారి లంకను అవలీలగా దాటేసింది.
గత మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం పుణె వేదికగా శ్రీలంకతో అఫ్గాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసింది. హ్యాట్రిక్ పరాజయాలతో నాలుగో ఓటమిని మూటగట్టుకున్న ఇంగ్లిష్ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో మొదట బ్యాటిం�