లంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచి జోరు మీదున్న యువ భారత జట్టు మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. రెండు వారాలుగా దంబుల్లా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్లో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆతిథ్య శ్రీలం�
Arjuna Ranathunga | శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే ప్రపంచకప్ను అందించిన సారథి అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా కపిల్ దేవ్తో ఆయన దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Dhammika Niroshana: శ్రీలంక క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ధమ్మిక నిరోషానా .. హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అతన్ని కాల్చి చంపారు. అంబలంగోడ నివాసం వద్ద అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేశారు.
‘రామసేతు’ వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్ను ‘ఇస్రో’ సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొ�
త్వరలో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక.. ఈ సిరీస్లో తమ జాతీయ జట్టుకు తాత్కాలిక హెడ్కోచ్గా దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యను నియమించింది.
కష్టకాలంలో ఆదుకున్న భారత దేశాన్ని శ్రీలంక పట్టించుకోవడం లేదు. శ్రీలంక జలాల నుంచి చైనా పరిశోధక నౌకలు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత్ ఆందోళనను శ్రీలంక పెడచెవిన పెట్టింది.
Foreign Research Ships | చైనా నిఘా నౌకలపై భారత్ అభ్యంతరాలు, ఆందోళనలను శ్రీలంక పక్కకు పెడుతోంది. విదేశీ రిసెర్చ్ షిప్స్పై నిషేధం ఎత్తివేతకు నిర్ణయించింది. జపాన్ను సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, ఆ దేశ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
T20 World Cup | ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఫార్మాట్ను ప్రకటించింది. ఈ ఐసీసీ పొట్టి ప్రంపచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది.