Sri Lanka Cricket Ban: గతేడాది వన్డే వరల్డ్ కప్లో లంక దారుణ వైఫల్యం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎస్ఎల్సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని ఒప్పుకునేది లేదని ఐసీసీ.. ఎస్ఎల్సీప�
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.
Zimbabwe : 4 వికెట్ల తేడాతో లంకపై రెండో టీ20లో జింబాబ్వే విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో 20 రన్స్ చేసి ఆ జట్టు అందర్నీ స్టన్ చేసింది. లూక్ జాంగ్వే చివరలో హడలెత్తించాడు. 12 బంతుల్లో 25 రన్స్ చేసి జట్టు విజ
చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో జింబాబ్వేపై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంగళవారం రెండో వన్డేలో మొదట జింబాబ్వే 44.4 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
Jallikattu | ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీలంకలో జనవరి తొలి వారంలో తొలి విడత జల్లికట్టు (Jallikattu) సంబురాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన�
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
Sri Lanka Cricket: వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. దీనిపై ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు
Strong Earthquake | పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంక (Sri Lanka)ను శక్తివంతమైన భూకంపం (Strong Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. ఇప్పటికే వన్డే ప్రపంచకప్లో వరుస పరాజయాలతో సతమతమై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకకు మరో షాక్ తగిలింది.
ICC: వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్.
సెమీస్ స్థానంకోసం పాకులాడుతున్న జట్టు ఒకటి. సెమీస్కు అర్హత కోల్పోయిన జట్టు మరొకటి. ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్కు చేరుకోవాలని కివీస్ జట్టు భావిస్తుంటే చివరి మ్యాచ్లో విజయంతో ముగించాలని శ్రీలంక ఆశిస్తు